ఇంటర్ ఫలితాల వివాదం.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్న ఇంటర్ ఫలితాల వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఫెయిలైన విద్యార్థులకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఉచితంగా నిర్వహించాలని ఆదేశించారు.తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్న ఇంటర్ ఫలితాల వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఫెయిలైన విద్యార్థులకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఉచితంగా నిర్వహించాలని ఆదేశించారు.
By April 24, 2019 at 06:04PM
By April 24, 2019 at 06:04PM
No comments