స్నేహితులను దిగబెట్టడానికి వెళ్తుండగా ప్రమాదం.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఊరెళ్తున్న స్నేహితులను బైక్ మీద దిగబెట్టడానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఊరెళ్తున్న స్నేహితులను బైక్ మీద దిగబెట్టడానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
By April 25, 2019 at 12:20AM
By April 25, 2019 at 12:20AM
No comments