ఓటేసిన రజినీకాంత్, అజిత్.. పోలింగ్ కేంద్రం వద్ద హడావుడి

తమిళనాడులో 38 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. వాస్తవానికి మొత్తం 39 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, వేలూరు నియోజకవర్గం ఎన్నిక రద్దయింది.తమిళనాడులో 38 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. వాస్తవానికి మొత్తం 39 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, వేలూరు నియోజకవర్గం ఎన్నిక రద్దయింది.
By April 18, 2019 at 08:01AM
By April 18, 2019 at 08:01AM
No comments