మండే ఎండలు.. వాహనదారుల కోసం రోడ్లపై చలువ పందిళ్లు

వాహనదారుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు రంగంలోకి దిగారు. రద్దీగా ఉండే సిగ్నల్స్, బస్టాప్లతో పాటూ రోడ్లపై చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలోని కడప, కర్నూలు నగరాల్లో ఈ పందిళ్లను ఏర్పాటు చేశారు అధికారులు. వాహనదారుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు రంగంలోకి దిగారు. రద్దీగా ఉండే సిగ్నల్స్, బస్టాప్లతో పాటూ రోడ్లపై చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలోని కడప, కర్నూలు నగరాల్లో ఈ పందిళ్లను ఏర్పాటు చేశారు అధికారులు.
By April 25, 2019 at 01:32PM
By April 25, 2019 at 01:32PM
No comments