శ్రీలంక పేలుళ్ల వెనుక ఐఎస్.. ఆన్లైన్లో ముగ్గురు ఉగ్రవాదుల ఫోటోలు!

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు దాదాపు 300 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆదివారం ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు సంభవించగా, సోమవారం మరో బాంబు పేలుడు చోటుచేసుకుంది.శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు దాదాపు 300 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆదివారం ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు సంభవించగా, సోమవారం మరో బాంబు పేలుడు చోటుచేసుకుంది.
By April 23, 2019 at 09:40AM
By April 23, 2019 at 09:40AM
No comments