Breaking News

‘మహానటి’ మళ్లీ మొదలుపెట్టింది.. క్రేజీ కాంబోలో కీర్తి సురేష్


స్పోర్ట్స్ నేపథ్యంలో వినూత్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇ. శివ ప్రకాష్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వినూత్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇ. శివ ప్రకాష్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

By April 27, 2019 at 08:20PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-keerthy-suresh-teaming-up-with-aadhi-pinisetty/articleshow/69074287.cms

No comments