Breaking News

టీటీడీది నిర్లక్ష్యమే.. సమీక్ష చేస్తే తప్పేంటి: సీఎస్ సుబ్రమణ్యం


టీటీడీకి చెందిన బంగారం త‌ర‌లింపు విషయంపై జ‌రుగుతున్న వివాదంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం స్పందించారు. స్వామి వారి బంగారం విషయంలో భక్తుల మనోభావాలు ముడిపడి ఉంటాయన్నారు.టీటీడీకి చెందిన బంగారం త‌ర‌లింపు విషయంపై జ‌రుగుతున్న వివాదంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం స్పందించారు. స్వామి వారి బంగారం విషయంలో భక్తుల మనోభావాలు ముడిపడి ఉంటాయన్నారు.

By April 24, 2019 at 09:31PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cs-lv-subramanyam-comments-on-ttd-gold-row/articleshow/69030049.cms

No comments