Breaking News

పార్టీ మారనంటూనే కాంగ్రెస్‌కు షాకిచ్చిన గండ్ర.. సతీసమేతంగా కేటీఆర్‌తో భేటీ


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కేటీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్‌లో చేరతానని ప్రకటించారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కేటీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్‌లో చేరతానని ప్రకటించారు.

By April 22, 2019 at 11:09PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/bhupalpally-congress-mla-gandra-venkata-ramana-reddy-meets-trs-working-president-ktr/articleshow/68996989.cms

No comments