కీచక అవతారమెత్తిన టీచర్.. ఆట కట్టించిన షీ టీమ్స్

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఓ పాఠశాలలో ఇటీవల షీ టీమ్స్ పోలీసులు లైంగిక వేధింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు. లైంగిక వేధింపులకు గురయ్యేవారు తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఓ పాఠశాలలో ఇటీవల షీ టీమ్స్ పోలీసులు లైంగిక వేధింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు. లైంగిక వేధింపులకు గురయ్యేవారు తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
By April 05, 2019 at 09:01AM
By April 05, 2019 at 09:01AM
No comments