Breaking News

విద్యార్థుల ఆత్మహత్యలు.. భావోద్వేగంతో హరీశ్‌రావు ట్వీట్


తెలంగాణలో ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల ప్రథమ సంవత్సరంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు ఫెయిల్ కావడం, కొందరికి కొన్ని సబ్జెక్టుల్లో సున్నా మార్కులే రావడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు.తెలంగాణలో ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల ప్రథమ సంవత్సరంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు ఫెయిల్ కావడం, కొందరికి కొన్ని సబ్జెక్టుల్లో సున్నా మార్కులే రావడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు.

By April 21, 2019 at 10:26AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/trs-leader-harish-rao-responded-about-inter-students-suicides-after-results/articleshow/68973907.cms

No comments