చిన్నారిని కాపాడిన ఫైర్మ్యాన్కు చిరంజీవి లక్ష నజరానా

క్రాంతి కుమార్ను అభినందిస్తూ తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల నగదు బహుమతిని చిరంజీవి అందజేశారు. ఈ మేరకు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ అల్లు అరవింద్ స్వయంగా చెక్ను క్రాంతి కుమార్కు అందజేశారు.క్రాంతి కుమార్ను అభినందిస్తూ తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల నగదు బహుమతిని చిరంజీవి అందజేశారు. ఈ మేరకు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ అల్లు అరవింద్ స్వయంగా చెక్ను క్రాంతి కుమార్కు అందజేశారు.
By April 23, 2019 at 04:38PM
By April 23, 2019 at 04:38PM
No comments