వట్టిపోతున్న జలాశయాలు.. తిరుమలకు నీటి గండం

2018లో వర్షాకాలంలో శేషాచలం కొండల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో జలాశయాలు పూర్తిస్థాయిలో నిండలేదు. ఇప్పటికే ఆకాశగంగ, గోగర్భం జలాశయాలు ఇప్పటికే ఎండిపోయినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. 2018లో వర్షాకాలంలో శేషాచలం కొండల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో జలాశయాలు పూర్తిస్థాయిలో నిండలేదు. ఇప్పటికే ఆకాశగంగ, గోగర్భం జలాశయాలు ఇప్పటికే ఎండిపోయినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.
By April 15, 2019 at 08:49AM
By April 15, 2019 at 08:49AM
No comments