హైదరాబాద్: ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

ఓ కేసు విషయంలో క్లయింట్ నుంచి రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు నేరుగా ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో క్లయింట్ నుంచి రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు నేరుగా ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
By April 25, 2019 at 04:04PM
By April 25, 2019 at 04:04PM
No comments