Breaking News

జలియన్ వాలాబాగ్ మారణకాండ.. నాటి బ్రిటిషర్ల దురాగతానికి వందేళ్లు


భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది. నాటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది. నాటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

By April 13, 2019 at 09:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/100-years-of-jallianwala-bagh-massacre-one-of-deadliest-attacks-in-the-history-of-indias-freedom-struggle/articleshow/68859501.cms

No comments