Breaking News

విజయవాడ వెళ్లాలా.. గౌతమి ఎక్స్‌ప్రెస్ ఎక్కకండి


గౌతమి ఎక్స్‌ప్రెస్ ఇకపై విజయవాడ మీదుగా వెళ్లదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. శనివారం నుంచి కృష్ణా జిల్లా రాయనపాడు మీదుగా ఈ రైలు వెళ్తుందని తెలిపారు. గౌతమి ఎక్స్‌ప్రెస్ ఇకపై విజయవాడ మీదుగా వెళ్లదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. శనివారం నుంచి కృష్ణా జిల్లా రాయనపాడు మీదుగా ఈ రైలు వెళ్తుందని తెలిపారు.

By April 13, 2019 at 10:00AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/12737/38-gowthami-sf-express-route-map-changed/articleshow/68859998.cms

No comments