Breaking News

లక్కీ గర్ల్.. తొమ్మిదేళ్ల వయసులో రూ.7కోట్ల జాక్‌పాట్


ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటైన దుబాయిలో ఏటా ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీస్ మిలీనియమ్ మిలియనీర్’ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. దీని ప్రైజ్‌మనీ మిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఈ జాక్‌పాట్‌ను ఎమ్.ఎలీజా అనే భారత సంతతికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక గెలుచుకుంది. ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటైన దుబాయిలో ఏటా ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీస్ మిలీనియమ్ మిలియనీర్’ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. దీని ప్రైజ్‌మనీ మిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఈ జాక్‌పాట్‌ను ఎమ్.ఎలీజా అనే భారత సంతతికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక గెలుచుకుంది.

By April 17, 2019 at 12:42PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/9-year-old-indian-origin-girl-wins-1-million-jackpot-in-dubai/articleshow/68918715.cms

No comments