Breaking News

పెళ్లి బస్సు- ట్రక్కు ఢీ.. 40మందికి గాయాలు


సంగారెడ్డి జిల్లా నాగుల్‌గిద్ద మండలంలోని కేస్వార్‌ గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌ అనే యువకుడి వివాహం గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జరిగింది. ఈ పెళ్లికి హాజరైన వారంతా తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.సంగారెడ్డి జిల్లా నాగుల్‌గిద్ద మండలంలోని కేస్వార్‌ గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌ అనే యువకుడి వివాహం గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జరిగింది. ఈ పెళ్లికి హాజరైన వారంతా తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

By April 05, 2019 at 01:05PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/road-accident-in-medak-district/articleshow/68735935.cms

No comments