18ఏళ్లకు వీడిన మర్డర్ మిస్టరీ.. ముగ్గురి అరెస్ట్

తన కుమారుడిని చంపేయాలని అల్లుళ్లు బషీర్, రషీద్తో పాటు ఖాజా స్నేహితుడు సయ్యద్తో రూ.5వేలకు ఒప్పందం కుదుర్చుకుంది మసూదాబీ. దీంతో వారు 2001, జూన్ 4న కల్లు తాగుదామంటూ ఖాజాను ఆటోలో రాజేంద్రనగర్కు తీసుకెళ్లారు.తన కుమారుడిని చంపేయాలని అల్లుళ్లు బషీర్, రషీద్తో పాటు ఖాజా స్నేహితుడు సయ్యద్తో రూ.5వేలకు ఒప్పందం కుదుర్చుకుంది మసూదాబీ. దీంతో వారు 2001, జూన్ 4న కల్లు తాగుదామంటూ ఖాజాను ఆటోలో రాజేంద్రనగర్కు తీసుకెళ్లారు.
By April 08, 2019 at 12:44PM
By April 08, 2019 at 12:44PM
No comments