పాక్లో బాంబు పేలుడు.. 16 మంది మృతి

మైనార్టీ తెగ అయిన షియా ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉన్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. మైనార్టీ తెగ అయిన షియా ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉన్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది.
By April 12, 2019 at 12:29PM
By April 12, 2019 at 12:29PM
No comments