YS Jaganను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం.. అందుకే డేటా చోరీ డ్రామా: శివాజీ

డేటా చోరీ వ్యవహారం కచ్చితంగా రాజకీయ కుట్రే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించడమే కేసీఆర్ లక్ష్యం.. జగన్ను సీఎం చేయాలని తెలంగాణ సీఎం చూస్తున్నారు. అందుకే ఎన్నికలకు ముందు డేటా చోరీ పేరుతో డ్రామాలు మొదలు పెట్టారు.డేటా చోరీ వ్యవహారం కచ్చితంగా రాజకీయ కుట్రే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించడమే కేసీఆర్ లక్ష్యం.. జగన్ను సీఎం చేయాలని తెలంగాణ సీఎం చూస్తున్నారు. అందుకే ఎన్నికలకు ముందు డేటా చోరీ పేరుతో డ్రామాలు మొదలు పెట్టారు.
By March 08, 2019 at 05:49PM
By March 08, 2019 at 05:49PM
No comments