TDP Second List: 15 మందితో రెండో జాబితా ప్రకటించిన టీడీపీ

126 మందితో తొలి జాబితా ప్రకటించిన టీడీపీ 15 మందితో మలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఉప్పులేటి కల్పన, పయ్యావుల కేశవ్ తదితరులకు చోటు లభించింది. మరో 34 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.126 మందితో తొలి జాబితా ప్రకటించిన టీడీపీ 15 మందితో మలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఉప్పులేటి కల్పన, పయ్యావుల కేశవ్ తదితరులకు చోటు లభించింది. మరో 34 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
By March 17, 2019 at 12:59AM
By March 17, 2019 at 12:59AM
No comments