Breaking News

TDP Second List: 15 మందితో రెండో జాబితా ప్రకటించిన టీడీపీ


126 మందితో తొలి జాబితా ప్రకటించిన టీడీపీ 15 మందితో మలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఉప్పులేటి కల్పన, పయ్యావుల కేశవ్ తదితరులకు చోటు లభించింది. మరో 34 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.126 మందితో తొలి జాబితా ప్రకటించిన టీడీపీ 15 మందితో మలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఉప్పులేటి కల్పన, పయ్యావుల కేశవ్ తదితరులకు చోటు లభించింది. మరో 34 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

By March 17, 2019 at 12:59AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/tdp-announces-second-list-with-15-candidates-for-ap-assembly-elections-2019/articleshow/68445559.cms

No comments