Breaking News

Ram Janmabhoomi: అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికే సుప్రీం మొగ్గు.. ముగ్గురితో కమిటీ


దశాబ్దాల నుంచి కొనసాగుతోన్న అయోధ్య వివాదం కేసులో మధ్యవర్తిత్వంపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై బుధవారం విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు తీర్పును నేడు వెలువరించింది. దశాబ్దాల నుంచి కొనసాగుతోన్న అయోధ్య వివాదం కేసులో మధ్యవర్తిత్వంపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై బుధవారం విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు తీర్పును నేడు వెలువరించింది.

By March 08, 2019 at 11:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-says-ayodhya-case-will-sent-to-mediation-on-friday/articleshow/68314980.cms

No comments