Breaking News

అయోధ్య ప్యానెల్: పండిట్ రవిశంకర్‌ను తొలగించాలి.. అసదుద్దీన్


బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్‌లో పండిట్ శ్రీశ్రీ రవిశంకర్‌ను నియమించడాన్ని అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. అయోధ్యపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు.బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్‌లో పండిట్ శ్రీశ్రీ రవిశంకర్‌ను నియమించడాన్ని అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. అయోధ్యపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు.

By March 08, 2019 at 06:58PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ayodhya-panel-asaduddin-owaisi-unhappy-on-sri-sri-ravi-shankars-inclusion/articleshow/68322039.cms

No comments