Breaking News

సరిహద్దుల వెంబడి అదనపు సైన్యాన్ని మోహరిస్తోన్న పాక్


పుల్వామా దాడి, తదనంతర పరిణామాలతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి సైన్యాన్ని మోహరిస్తోంది. అప్ఘాన్ సరిహద్దుల నుంచి సైన్యాన్ని తరలిస్తోంది.పుల్వామా దాడి, తదనంతర పరిణామాలతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి సైన్యాన్ని మోహరిస్తోంది. అప్ఘాన్ సరిహద్దుల నుంచి సైన్యాన్ని తరలిస్తోంది.

By March 06, 2019 at 10:01PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistan-mobilises-additional-troops-weaponry-along-loc-army-issues-warning-officials/articleshow/68292234.cms

No comments