డేటా చోరీ కేసు: గుంటూరు రూరల్ ఎస్పీకి టీడీపీ ఫిర్యాదు, వ్యూహాత్మకంగా అడుగులు

ఐటీ గ్రిడ్స్ డేటా వివాదం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య దూరాన్ని పెంచుతోంది. తాజాగా ఈ విషయమై టీడీపీ గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తెలంగాణ పోలీసులు కొందరు వైఎస్ఆర్సీకి సహకరించారని ఎస్పీకి ఫిర్యాదు అందింది.ఐటీ గ్రిడ్స్ డేటా వివాదం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య దూరాన్ని పెంచుతోంది. తాజాగా ఈ విషయమై టీడీపీ గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తెలంగాణ పోలీసులు కొందరు వైఎస్ఆర్సీకి సహకరించారని ఎస్పీకి ఫిర్యాదు అందింది.
By March 06, 2019 at 10:14PM
By March 06, 2019 at 10:14PM
No comments