Breaking News

టీడీపీలో చేరిన మాజీ సీఎం కుమారుడు


కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరారు. కర్నూలు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ కండువా కప్పి ఆయణ్ని పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరారు. కర్నూలు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ కండువా కప్పి ఆయణ్ని పార్టీలోకి ఆహ్వానించారు.

By March 02, 2019 at 05:48PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/kotla-surya-prakash-reddy-joins-tdp-in-kurnool-meeting/articleshow/68233246.cms

No comments