Breaking News

కట్నం ఇవ్వలేదని ఆకలితో మాడ్చి చంపేశారు


ఆహారం లేకపోవడంతో 20కిలోల ఎముకుల గూడులా మారిన తమబిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె చావుకు భర్త, అత్తమామమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆహారం లేకపోవడంతో 20కిలోల ఎముకుల గూడులా మారిన తమబిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె చావుకు భర్త, అత్తమామమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By March 31, 2019 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kerala-woman-starved-to-death-for-dowry-husband-mother-in-law-arrest/articleshow/68652417.cms

No comments