కట్నం ఇవ్వలేదని ఆకలితో మాడ్చి చంపేశారు

ఆహారం లేకపోవడంతో 20కిలోల ఎముకుల గూడులా మారిన తమబిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె చావుకు భర్త, అత్తమామమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆహారం లేకపోవడంతో 20కిలోల ఎముకుల గూడులా మారిన తమబిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె చావుకు భర్త, అత్తమామమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By March 31, 2019 at 09:12AM
By March 31, 2019 at 09:12AM
No comments