ఎవరు గెలిచినా లక్ష్యం సంక్షేమమే.. హుందాగా స్పందించిన శ్రీకాంత్

ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు నమోదయ్యాయి. ‘మా’ సభ్యులు మార్పు కోరుకుంటున్నారని, అందుకే ఈ స్థాయిలో పోలింగ్ జరిగిందని నరేష్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శివాజీరాజా ప్యానెల్ సభ్యుల స్పందన ఎలా ఉంటుందో అని అంతా అనుమానం వ్యక్తం చేశారు.ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు నమోదయ్యాయి. ‘మా’ సభ్యులు మార్పు కోరుకుంటున్నారని, అందుకే ఈ స్థాయిలో పోలింగ్ జరిగిందని నరేష్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శివాజీరాజా ప్యానెల్ సభ్యుల స్పందన ఎలా ఉంటుందో అని అంతా అనుమానం వ్యక్తం చేశారు.
By March 10, 2019 at 04:42PM
By March 10, 2019 at 04:42PM
No comments