Breaking News

పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్థి మృతి


పరీక్ష రాస్తూ ఇంటర్ సెకండియర్ విద్యార్థి చనిపోయిన ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. పరీక్ష హాల్‌లో కుప్పకూలిన అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.పరీక్ష రాస్తూ ఇంటర్ సెకండియర్ విద్యార్థి చనిపోయిన ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. పరీక్ష హాల్‌లో కుప్పకూలిన అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

By March 02, 2019 at 01:20PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/inter-student-dies-while-writing-exam-in-secunderabad/articleshow/68230294.cms

No comments