ఐటీ గ్రిడ్స్లో తెలంగాణ డేటా.. కేసులో పురోగతి, త్వరగా మూసేస్తాం: సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర

ఐటీ గ్రిడ్స్ కేసులో ప్రధాన నిందితుడు అశోక్ అమరావతిలో ఉన్నా, అమెరికాలో ఉన్న పట్టుకుంటామని సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. కేసులో పురోగతి సాధించామని తెలిపారు.ఐటీ గ్రిడ్స్ కేసులో ప్రధాన నిందితుడు అశోక్ అమరావతిలో ఉన్నా, అమెరికాలో ఉన్న పట్టుకుంటామని సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. కేసులో పురోగతి సాధించామని తెలిపారు.
By March 07, 2019 at 07:07PM
By March 07, 2019 at 07:07PM
No comments