డేటా చోరీ కేసులో సిట్ ఏర్పాటు.. కేసీఆర్పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు!

ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యం కేసులో దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేస్తూ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు.ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యం కేసులో దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేస్తూ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి తీవ్ర విమర్శలు గుప్పించారు.
By March 07, 2019 at 10:01AM
By March 07, 2019 at 10:01AM
No comments