Breaking News

అత్త మరణిస్తే కోడలి ఆనందం.. కొట్టి చంపిన భర్త


అత్త మరణిస్తే కోడలు ఆనందపడింది. అది ఆమె భర్తకు పట్టరాని కోపం తెప్పించింది. దీంతో అతడు తన భార్యను కొట్టి చంపాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.అత్త మరణిస్తే కోడలు ఆనందపడింది. అది ఆమె భర్తకు పట్టరాని కోపం తెప్పించింది. దీంతో అతడు తన భార్యను కొట్టి చంపాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

By March 14, 2019 at 05:05PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/maharashtra-woman-killed-by-husband-as-she-rejoiced-the-death-of-her-mother-in-law/articleshow/68410080.cms

No comments