రాజోరిలో చికిత్స పొందుతూ 8 మంది భారత జవాన్లు చనిపోయారా.. నిజమేంటి?

పాకిస్థాన్ చేసిన దాడులలో భారత ఆర్మీ సిబ్బంది ఎనిమిది మంది అమరులయ్యారని, మరో 30 మంది గాయపడి జమ్మూకాశ్మీర్లోని రాజోరి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రచారం జరిగింది.పాకిస్థాన్ చేసిన దాడులలో భారత ఆర్మీ సిబ్బంది ఎనిమిది మంది అమరులయ్యారని, మరో 30 మంది గాయపడి జమ్మూకాశ్మీర్లోని రాజోరి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రచారం జరిగింది.
By March 06, 2019 at 12:59PM
By March 06, 2019 at 12:59PM
No comments