Breaking News

రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-27.. పైలెట్ సురక్షితం


ఆదివారం ఉదయం మిగ్-27 విమానం జోధ్‌పూర్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్‌ ప్యారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు.ఆదివారం ఉదయం మిగ్-27 విమానం జోధ్‌పూర్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్‌ ప్యారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు.

By March 31, 2019 at 02:29PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajasthan-mig-27-aircraft-crash-in-jodhpur-pilot-safe/articleshow/68655247.cms

No comments