Breaking News

మెట్రో రైల్లో మోదీ.. ముస్లింలతో పిచ్చాపాటి, మంచి పని చేస్తున్నారంటూ పొగడ్తలు


ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా రైలు బోగీలోని కొంత మంది ముస్లిం వ్యక్తులు ఆయనతో ఆసక్తికరంగా చర్చించారు. ప్రధాని పక్కన కూర్చోవడానికి ఓ మహిళ ఆసక్తికనబరిచారు.ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా రైలు బోగీలోని కొంత మంది ముస్లిం వ్యక్తులు ఆయనతో ఆసక్తికరంగా చర్చించారు. ప్రధాని పక్కన కూర్చోవడానికి ఓ మహిళ ఆసక్తికనబరిచారు.

By February 26, 2019 at 06:38PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-takes-delhi-metro-ride-for-iskcon-event/articleshow/68171148.cms

No comments