రాజశ్యామల యాగం వల్లే కేసీఆర్ అధికారంలోకి: శారదా పీఠాధిపతి

ఏపీ ముఖ్యమంత్రిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కేసీఆర్ యాగం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.ఏపీ ముఖ్యమంత్రిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కేసీఆర్ యాగం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.
By February 18, 2019 at 08:16AM
By February 18, 2019 at 08:16AM
No comments