Breaking News

ఒంగోలు: వైసీపీ-టీడీపీ ఘర్షణ.. కానిస్టేబుల్స్ సహా పలువురికి గాయాలు


కమ్మపాలెంలో పోటా-పోటీగా ఆందోళనలకు దిగిన వైసీపీ-టీడీపీ కార్యకర్తలు. చెప్పులు, రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తం. పోలీసుల లాఠీఛార్జ్.. పరిస్థితి ఉద్రిక్తం. పోలీస్ కానిస్టేబుల్స్ సహా పలువురికి గాయాలు.కమ్మపాలెంలో పోటా-పోటీగా ఆందోళనలకు దిగిన వైసీపీ-టీడీపీ కార్యకర్తలు. చెప్పులు, రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తం. పోలీసుల లాఠీఛార్జ్.. పరిస్థితి ఉద్రిక్తం. పోలీస్ కానిస్టేబుల్స్ సహా పలువురికి గాయాలు.

By February 25, 2019 at 04:41PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/clash-between-ysrcp-and-tdp-followers-in-ongole-several-injured/articleshow/68152796.cms

No comments