అమెరికాలో కాల్పులు... తెలంగాణ వ్యక్తి దుర్మరణం

తెలంగాణలో దుండగుల కాల్పులకు మరో తెలుగు వ్యక్తి బలయ్యాడు. యాదాద్రి జిల్లాకు చెందిన కొత్త గోవర్ధన్ రెడ్డిని దుండగులు కాల్చి చంపారు. డిపార్ట్మెంటల్ స్టోర్లో పని చేస్తుండగా.. అతడిపై కాల్పులు జరిపారు.తెలంగాణలో దుండగుల కాల్పులకు మరో తెలుగు వ్యక్తి బలయ్యాడు. యాదాద్రి జిల్లాకు చెందిన కొత్త గోవర్ధన్ రెడ్డిని దుండగులు కాల్చి చంపారు. డిపార్ట్మెంటల్ స్టోర్లో పని చేస్తుండగా.. అతడిపై కాల్పులు జరిపారు.
By February 20, 2019 at 09:59PM
By February 20, 2019 at 09:59PM
No comments