Breaking News

‘ఉగ్ర’పోరులో భారత్‌ విధానానికి పూర్తి సహకారం: సౌదీ యువరాజు


పుల్వామా ఆత్మాహుతి దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత సౌదీ యువరాజు పాక్, భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాక్ నుంచి నేరుగా మొహ్మద్ బిన్ సల్మాన్ భారత్‌కు విచ్చేశారు.పుల్వామా ఆత్మాహుతి దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత సౌదీ యువరాజు పాక్, భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాక్ నుంచి నేరుగా మొహ్మద్ బిన్ సల్మాన్ భారత్‌కు విచ్చేశారు.

By February 20, 2019 at 03:26PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/saudi-arabia-crown-prince-says-terrorism-a-common-concern-with-india/articleshow/68078462.cms

No comments