వీర జవాన్ల కుటుంబాలకు విరాళాల వెల్లువ.. కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన

పుల్వామా ఉగ్రదాడి తర్వాత అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు జనం ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో హోం శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.పుల్వామా ఉగ్రదాడి తర్వాత అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు జనం ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో హోం శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.
By February 16, 2019 at 09:19PM
By February 16, 2019 at 09:19PM
No comments