Breaking News

రైతును అడ్డుపెట్టుకొని శవరాజకీయాలా.. జగన్‌‌పై లోకేష్ ఫైర్


శవాలపై పేలాలు ఏరుకునే 420 జగన్ మోహన్ రెడ్డి గారు మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనుకుని చావు దెబ్బతిన్నా ఆయనకి బుద్ది రాలేదుశవాలపై పేలాలు ఏరుకునే 420 జగన్ మోహన్ రెడ్డి గారు మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనుకుని చావు దెబ్బతిన్నా ఆయనకి బుద్ది రాలేదు

By February 19, 2019 at 07:18PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-minister-nara-lokesh-slams-ys-jagan-over-guntur-district-farmer-suicide-issue/articleshow/68066579.cms

No comments