తమిళనాట రెండాకులతో కమలం దోస్తీ.. 25-15 ఫార్ములా!

మరోసారి ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగురువేయాలని తహతహలాడుతోన్న బీజేపీ, ఆ దిశగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిలోని తమిళనాట పాగావేయాలని ప్రయత్నిస్తోన్న కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి వెళ్లనుంది. మరోసారి ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగురువేయాలని తహతహలాడుతోన్న బీజేపీ, ఆ దిశగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిలోని తమిళనాట పాగావేయాలని ప్రయత్నిస్తోన్న కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి వెళ్లనుంది.
By February 16, 2019 at 01:14PM
By February 16, 2019 at 01:14PM
No comments