Breaking News

కిసాన్ వార్... లాహోర్‌లో కిలో టమాటా రూ.180


పుల్వామా దాడిపై ప్రభుత్వమే కాదు సాధారణ ప్రజలు, రైతులు కూడా రగిలిపోతున్నారు. భారత సైనికులను పొట్టన పెట్టుకున్న పాక్‌కు ఆహార ఉత్పత్తులు సరఫరా చేయబోమని దేశవ్యాప్తంగా రైతులు నిర్ణయించారు. పుల్వామా దాడిపై ప్రభుత్వమే కాదు సాధారణ ప్రజలు, రైతులు కూడా రగిలిపోతున్నారు. భారత సైనికులను పొట్టన పెట్టుకున్న పాక్‌కు ఆహార ఉత్పత్తులు సరఫరా చేయబోమని దేశవ్యాప్తంగా రైతులు నిర్ణయించారు.

By February 21, 2019 at 09:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mp-farmers-stop-export-of-tomatoes-to-pakistan-in-lahore-sell-at-rs-180/kg/articleshow/68089938.cms

No comments