తెలంగాణ హైకోర్టు తొలి సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటుచేస్తూ డిసెంబరు 27న రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న టీబీఎన్ రాధాకృష్ణన్ను తెలంగాణకు కేటాయించారు.విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటుచేస్తూ డిసెంబరు 27న రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న టీబీఎన్ రాధాకృష్ణన్ను తెలంగాణకు కేటాయించారు.
By January 01, 2019 at 09:10AM
By January 01, 2019 at 09:10AM
No comments