కొనసాగుతోన్న భారత్ బంద్.. హెల్మెట్లు ధరించి బస్సులు నడుపుతోన్న డ్రైవర్లు

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, పారిశ్రామికవేత్తలను అణిచివేయడానికి ప్రయత్నిస్తోందని వామపక్ష ప్రజా సంఘాలు విమర్శించాయి. తమ 12 డిమాండ్లను కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి.కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, పారిశ్రామికవేత్తలను అణిచివేయడానికి ప్రయత్నిస్తోందని వామపక్ష ప్రజా సంఘాలు విమర్శించాయి. తమ 12 డిమాండ్లను కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి.
By January 09, 2019 at 11:58AM
By January 09, 2019 at 11:58AM
No comments