Breaking News

రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.. వెంటనే అమల్లోకి: జైట్లీ


ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలూ ఈ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినవే అన్నారు. దీనికి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదన్నారు.ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలూ ఈ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినవే అన్నారు. దీనికి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదన్నారు.

By January 09, 2019 at 12:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/arun-jaitley-urges-opposition-to-pass-10-per-cent-quota-bill/articleshow/67444911.cms

No comments