Breaking News

మత్తులో బిడ్డను మరిచిపోయిన తల్లి.. పాలిచ్చి ప్రాణం నిలిపిన మహిళా కానిస్టేబుల్


ఖాకీలంటే కర్కశత్వం కాదు, మానవత్వానికి మారుపేరని మరోసారి నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్ దంపతులు. తాగిన మైకంలో కన్నబిడ్డను తల్లి వదిలేసినా, ఏ సంబంధం లేని మహిళా కానిస్టేబుల్ ప్రాణం నిలిపింది. ఖాకీలంటే కర్కశత్వం కాదు, మానవత్వానికి మారుపేరని మరోసారి నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్ దంపతులు. తాగిన మైకంలో కన్నబిడ్డను తల్లి వదిలేసినా, ఏ సంబంధం లేని మహిళా కానిస్టేబుల్ ప్రాణం నిలిపింది.

By January 01, 2019 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/woman-constable-feeds-abandoned-baby-in-hyderabad/articleshow/67332430.cms

No comments