Breaking News

Ayodhya Case: సుప్రీం మరో కీలక నిర్ణయం.. 10 నుంచి వాదనలు


అయోధ్య కేసు విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులు గల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. గురువారం నుంచి ఈ బెంచ్ రామ జన్మభూమి అంశంపై వాదనలు విననుంది. అయోధ్య కేసు విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులు గల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. గురువారం నుంచి ఈ బెంచ్ రామ జన్మభూమి అంశంపై వాదనలు విననుంది.

By January 08, 2019 at 09:08PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ayodhya-case-5-judge-bench-headed-by-cji-to-begin-from-january-10/articleshow/67441769.cms

No comments