Dasoju Sravanకు ప్రమోషన్.. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియామకం!

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు దాసోజ్ శ్రవణ్ ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. పది మందితో కూడిన జాబితాను రాహుల్ గాంధీ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక నాయకుడు శ్రవణ్.తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు దాసోజ్ శ్రవణ్ ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. పది మందితో కూడిన జాబితాను రాహుల్ గాంధీ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక నాయకుడు శ్రవణ్.
By December 31, 2018 at 06:58PM
By December 31, 2018 at 06:58PM
No comments