Breaking News

రోడ్డు ప్రమాదం.. ఓటేయడానికి వెళ్తూ ముగ్గురు మృతి


ఓట్లేయడానికి హైదరాబాద్‌ నుంచి సొంతూరు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లాలో బుధవారం సాయంత్రం సంభవించింది. ఓట్లేయడానికి హైదరాబాద్‌ నుంచి సొంతూరు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లాలో బుధవారం సాయంత్రం సంభవించింది.

By December 06, 2018 at 08:18AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/three-killed-in-road-accident-in-nalgonda-district/articleshow/66963586.cms

No comments